Category: News
-

జువ్వలదిన్నెపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు
సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి : జువ్వల దిన్నె పై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేనే లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 650 హార్స్ పవర్ ఇంజిన్లతో గస్తీ బలపరిచి, అక్రమంగా వచ్చిన బోట్లను నియంత్రించే చర్యలు చేపట్టిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందన్నారు. తమిళనాడు బోట్లను పట్టుకున్న తర్వాత యువనేత నారా లోకేష్ చెప్పడం వలనే ఆ బోట్లను పోలీసులు విడుదల చేశారు అనడం…
-

పేదల పొట్టగొట్టిన గత పాలకులు
నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబుఅమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత వైసీపీ పాలన పై మండిపడ్డారు. ప్రత్యేకించి మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన నిర్వాకం వల్లనే ఏపీ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందన్నారు. గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపుతున్న పథకాన్ని నిలిపి వేశారని ఆరోపించారు. వ్యక్తులు,…
-

డీ లిమిటేషన్ వల్ల ఏపీకి తీరని నష్టం
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆవేదన అమరావతి : కేంద్ర సర్కార్ తీసుకు వస్తున్న డీ లిమిటేషన్ బిల్లు వల్ల ఏపీకి లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, దేశ ఆర్థిక వ్యవస్థకు పన్నుల ఆదాయానికి గణనీయమైన భాగస్వామ్యం కలిగి ఉన్నాయని అన్నారు. కానీ జనాభా ఆధారిత డీలిమిటేషన్ విధానం, జనాభా నియంత్రణలో విజయవంతమైన…
-

మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
స్పష్టం చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి సంబంధించిన DPRలను WAPCOS ద్వారా సిద్ధం చేయించామని మంత్రి వివరించారు. ఫేజ్-1లో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఫేజ్-2లో బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, వొడరేవు హార్బర్లు ప్రతిపాదించబడ్డాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్…
-

శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్కు ఆహ్వానం
ఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న యజ్ఞం అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి . ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మహాయజ్ఙ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు స్వామి వారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్ధానం రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈ నెల…
-

పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్
ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : అన్న క్యాంటీన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్ను ప్రారంభించి ప్రసంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లోనే భోజనం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక…
-

పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం
సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు పంపుతుంది అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని అన్నారు. దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు అక్టోబర్ 31 కల్లా ఆమోదం లభిస్తుందని అన్నారు. అటవీ, పర్యావరణ అనుమతులు ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్ సెప్టెంబర్ 30కి పూర్తి కానున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు…
-

విద్యార్హతపై బీహార్ సీఎం షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో సామ్రాట్ చౌదరి వైరల్ బీహార్ : బీహార్ సీఎంగా కొలువు తీరిన సామ్రాట్ చౌదరి సంచలనంగా మారారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చిట్ చాట్ సందర్బంగా ఎరక్క పోయి ఇరుక్కు పోయారు. తను ఏం చదువుకున్నారని యాంకర్ పదే పదే ప్రశ్నించింది. కానీ ఆయన కూల్ గా సమాధానం చెప్పాల్సింది పోయి విచిత్రంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. 10వ తరగతి పాస్ అయ్యారా అని…
-

జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదన్నారు. తనను కలిసిన జగిత్యాల జిల్లా నాయకులతో మాట్లాడారు. తాజా పరిస్థితుల పై వారితో మనసు విప్పి మాట్లాడారు. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడ లేదన్నారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ…
-

సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ
హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం హైదరాబాద్ లో సీఎం ఎ .రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఎమ్మెల్యేలు ఎవరి మాట వినడం లేదని, మంత్రులు తలోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో మీనాక్షి సమా వేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











