కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీకరణకు ఓకే న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విమానయాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధికి రూ. 10 వేల కోట్లు…
ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో 2 ఎకరాల్లో, హైదరాబాద్…
మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్
రాజకీయ పరంగా ఆయన అపర చాణక్యుడని కితాబు బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్…
పాలనా పరంగా యడ్యూరప్ప అనుభవం అవసరం
సంచలన వ్యాఖ్యలు చేసిన నూతన సీఎం డీకేఎస్ బెంగళూరు : కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బుధవారం నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరారు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన మర్యాద పూర్వకంగా…
ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన…
రేవంత్ రెడ్డి , పవన్ కళ్యాణ్ పై జగదీశ్ రెడ్డి ఫైర్
ఇద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…
సాగు కోసం నాణ్యమైన విత్తనాల సరఫరా
మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి : వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతులకు మెరుగైన, నాణ్యవంతమైన విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.…
తెలంగాణ మీ అయ్య జాగీరా..?
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు. దాడులు…
బిడ్డా పవన్ కళ్యాణ్ జర నోరు జాగ్రత్త
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డా పవన్ జర…
రూ. 1,595 కోట్ల పంజాబ్ ట్రస్ట్ ఆస్తుల జప్తు
సంచలన ప్రకటన చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థన్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002′ నిబంధనల కింద, పంజాబ్లోని రామ్నగర్లో ఉన్న ‘జ్ఞాన్ సాగర్ ఎడ్యుకేషనల్ , ఛారిటబుల్…
















