ధరణి సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.…
సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏపీ ప్రభుత్వం కృషి
కేంద్రానికి నిధులు ఇవ్వాలని కోరిన మంత్రి దుర్గేష్ న్యూఢిల్లీ : ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక , సాంస్కృతిక రంగాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక పరంగా మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్రం…
శంషాబాద్ లో రెండో టెర్మినల్ పూర్తి చేయాలి
లోక్ సభలో ఎంపీ రఘునందన్ రావు న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు లోక్ సభ సాక్షిగా. జీరో అవర్ లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క…
రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్
భారతీయ కళా రంగంలో అరుదైన రికార్డ్ నమోదు న్యూఢిల్లీ : భారతీయ కళా రంగంలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు, దివంగత రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది. చరిత్ర సృష్టించింది.రూ.…
నితీశ్ కుమార్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ
ఇటీవలే సీఎం పదవి రాజీనామా బీహార్ : దేశ రాజకీయాలలో సుదీర్ఘమైన పాలనా అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవరూ ఊహించని విధంగా తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ…
జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు
రాష్ట్రంలో అంబురాన్నింటిన సంబురాలు పెనుకొండ : అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ఈ సందర్బంగా మంత్రి ఎస్. సవిత ఆధ్వర్యంలో పెనుకొండలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ…
మహేష్ బాబుకు యుఫోరియా తెగ నచ్చేసింది
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు గుణశేఖర్ హైదరాబాద్ : తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తను సామాజిక సమస్యను ప్రస్తావిస్తూ యుఫోరియా అనే పేరుతో మూవీ తీశాడు. ఇది కమర్షియల్ గా…
రాజధాని అమరావతి ఆత్మ గౌరవానికి ప్రతీక
బిల్లుకు ఆమోదం పొందడం సంతోషం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన…
శ్రీ కోదండ రామునికి పట్టు వస్త్రాల సమర్పణ
సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో…
ఆర్డీటీ సేవలకు ఇక ఆటంకాలు ఉండవు
స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : సామాజిక సేవలో నిమగ్నమైన ఆర్డీటీ సంస్థను అభినందనలతో ముంచెత్తారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేసిన నేపథ్యంలో…

సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
సాగు నీటి రంగానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యత
ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం


































































































