చరిత్ర సృష్టించిన సీఎం జోసఫ్ విజయ్
ఆరు కిలోమీటర్ల మేర మారథాన్ లో పరుగులు చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన శుక్రవారం చెన్నైలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన…
ప్రధాని మొహర్రం పండుగ శుభాకాంక్షలు
ఇమామ్ హుస్సేన్ త్యాగం చిరస్మరణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్రవారం మొహర్రం పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం సందర్భంగా హజ్రత్ ఇమామ్…
తహశిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు
వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి తిమింగలాలు బయట పడుతున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వసూళ్లు చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్యన సబ్ కలెక్టర్,…
‘గోల్డ్మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్
సీఎం, సీపీకి తాను క్లోజ్ అంటూ మోసం హైదరాబాద్ : గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు సూర్య భాయ్. తను తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఆపై ప్రజల , మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని అందినంత…
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో డిస్పెన్సరీ ప్రారంభం
భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. కోట్లాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఆయనను సేవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శంచుకుంటే జన్మ…
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి
బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి…
వయో వృద్దుల దర్శనంపై ప్రచారం అబద్దం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ఏదేని సమాచారం కావాలంటే టీటీడీ టోల్ ఫ్రీ, వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని…
ఎంఎంస్ ధోనీపై సంజు శాంసన్ కీలక కామెంట్స్
ఐపీఎల్ లో మొదటి మూడు మ్యాచ్ ల వైఫల్యంపై కేరళ : టీం ఇండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాక తాను ఆడిన…
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి
నియమించిన ఏపీ కూటమి ప్రభుత్వం ఆదేశం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వై. శ్రీలక్ష్మిని నియమించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది…
ఎమర్జెన్సీ చారిత్రక సంఘటన కాదు
ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివసేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచలన ప్రకటన చేసింది. ఇందలో భాగంగా 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































