భవిష్యత్తులో విశాఖకు భారీ ఎత్తున పెట్టుబడులు
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : భవిష్యత్తులో విశాఖపట్నంకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని జోష్యం చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగిందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు…
అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో…
జీఎస్టీ సంస్కరణలు పేదలకు వరాలు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సత్యసాయి జిల్లా : కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలు, మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. శ్రీ సత్యసాయి జిల్లాలో…
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్
బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా బీసీ రిజర్వేషన్ల…
పదవుల కోసం బీసీ రిజర్వేషన్ల జపం
ధ్వజమెత్తిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : కేవలం తమ పదవులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రజలు అన్నీ…
హైకోర్టు తీర్పుపై భగ్గుమన్న బీసీ సంఘాలు
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు…
రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట
అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించి…
26 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడుల వెల్లువ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన ఎస్ఐపీబీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో నూతనంగా చేపట్టబోయే 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకు…
మణిపూర్ లో గిరిజన చలన చిత్రోత్సవం
నవంబర్ 8 నుండి నాలుగు రోజుల పాటు మణిపూర్ : మణిపూర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నవంబర్ నెలలో నాలుగు రోజుల పాటు గిరిజన చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. 8వ తేదీ నుండి ఈ ఉత్సవం జరుగుతుందని…
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు : జగన్
ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తాం విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని ప్రకటించారు. నర్సింపట్నం…

టాక్సిక్ లో బోల్డు సన్నివేశాల్లో కియారా అద్వానీ
2027 నాటికి 72,70,605 పాసు పుస్తకాలు
బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్బిఐ ఉక్కుపాదం
బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి రూ. 1400 కోట్లు
విజయవాడలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు
సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర జాయింట్ సెక్రటరీ
వృద్దురాలికి ఆసరా పోలీసుల భరోసా
శ్రీవారి భక్తులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు
సమాజ విధ్వంసకులకు జగన్ రెడ్డి అండ
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు


































































































