మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డ్
నెల రోజుల్లోనే రూ. 2,715 కోట్ల అమ్మకాలు హైదరాబాద్ : అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో, మహిళలపై నేరాల నమోదలో మాత్రం టాప్ లో కొనసాగుతోంది. దసరా పండుగ ఈసారి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున…
తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప…
కల్కి అలంకారం శ్రీ మలయప్ప దర్శనం
అశ్వ వాహనంపై భక్తులకు అనుగ్రహం తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి అశేష జన వాహనికి…
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం : సీఎం
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం అమరావతి : సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం అన్నారు.…
ఏపీ సర్కార్ బక్వాస్ : జగన్ రెడ్డి
సీఎం చంద్రబాబుపై కామెంట్స్ అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఏపీలో పాలన గాడి తప్పిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో…
ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువత ఎదగాలి : కేటీఆర్
బోరబండ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ గార్డ్ కంపెనీ హైదరాబాద్ : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన యువకులు డాక్టర్ గార్డ్ కంపెనీని ఏర్పాటు…
మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు
పార్లమెంటరీ పార్టీ చీఫ్ లావు క్రిష్ణదేవరాయులు అమరావతి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు లావు క్రిష్ణదేవరాయులు . ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు…
ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్రతి సంవత్సరం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి…
ప్రజారోగ్యం ఖర్చులో రూ. 1000 కోట్లు ఆదా
స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్అమరావతి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ప్రాణధార మందులపై తగ్గించిన…
పెన్షన్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పెన్షన్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందన్నారు. బుధవారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీఎం…

సమాజ విధ్వంసకులకు జగన్ రెడ్డి అండ
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
ఏపీలో వేగవంతంగా పక్కా గృహాల నిర్మాణం
హైకోర్టు ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహం
ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భరత్
అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు
జూలై చివరి నాటికి బోగాపురం విమానాశ్రయం సిద్దం
సీఎం నిర్ణయం మెట్రోపై రోజుకు రూ. కోట్ల భారం
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వయనాడు ఘటన : సీఎం
సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి చర్యలు : అమిత్ షా


































































































