భారత జట్టుకు బీసీసీఐ నజరానా
ఆసియా కప్ విజేతకు రూ. 21 కోట్లు దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టీం ఇండియా 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. విజేతగా నిలిచింది. ఈ…
భారత సైన్యం కోసం సూర్య భారీ విరాళం
దుబాయ్ వేదికగా ప్రకటించిన కెప్టెన్ దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీలక పోరులో టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో…
కుల్దీప్ యాదవ్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల
సత్తా చాటిన స్టార్ బౌలర్..నాలుగు వికెట్లు దుబాయ్ : ఆసియా కప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్రయాత్ర సాగించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో సత్తా చాటింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది.…
తిలక్ వర్మ సెన్సేషన్ పాకిస్తాన్ పరేషన్
ఫైనల్ పోరులో సత్తా చాటిన తెలుగు కుర్రాడు దుబాయ్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ కీలక పోరులో చివరకు విజేతగా నిలిచింది సూర్య కుమార్ యాదవ్…
టీం ఇండియా ఆసియా కప్ విజేత
5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు దుబాయ్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తమకు ఎదురే లేదని చాటింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ను కైవసం…
పింక్ పవర్ రన్ విజేతలు వీరే
వచ్చే ఏడాది ఖండాంతరాలకు హైదరాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ పవర్ రన్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి…
భాగ్యనగరం పింక్ మయం : సుధారెడ్డి
ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేషన్ హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదికగా పింక్ పవర్ రన్ నిర్వహించారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా…
మిథున్ మన్హాస్ బీసీసీఐ చీఫ్
ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా ఎవరూ ఊహించని రీతిలో మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ గా…
ఏపీలో కూటమి ఆధ్వర్యంలో జీఎస్టీ ఉత్సవ్
పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు,…
తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా.…

సమాజ విధ్వంసకులకు జగన్ రెడ్డి అండ
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
ఏపీలో వేగవంతంగా పక్కా గృహాల నిర్మాణం
హైకోర్టు ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహం
ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భరత్
అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు
జూలై చివరి నాటికి బోగాపురం విమానాశ్రయం సిద్దం
సీఎం నిర్ణయం మెట్రోపై రోజుకు రూ. కోట్ల భారం
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వయనాడు ఘటన : సీఎం
సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి చర్యలు : అమిత్ షా


































































































