ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం స్లోవేకియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రపంచంలో అత్యున్నత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా యుద్దాన్ని నివారించడంలో , శాంతి కోసం ప్రయత్నం చేయడంలో,…
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి
విద్యార్థులకు సుందర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న , ప్రవాస భారతీయుడైన , చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…
సీఎం విజయ్ తో సిలాంబరసన్ భేటీ
సినీ, రాజకీయ రంగ పరిస్థితులపై చర్చ చెన్నై : తమిళ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, నటీ నటులు, దర్శక, నిర్మాతలు , సాంకేతిక నిపుణులు అగ్ర నటుడు, సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో భేటీ…
డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్రశంస
అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో…
ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
విదేశాంగ మంత్రి బాలకృష్ణన్ తో సీఎం భేటీ సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ…
త్వరలో ఏపీలో ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అమరావతి : త్వరలో ఏపీలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రిజల్ట్స్ ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్…
నిరాడంబరత, ఆప్యాయత విజయ్ స్వంతం
ప్రశంసలు కురిపించిన వర్దమాన నటి సిమ్రాన్ చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన నటి సిమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుటుంబంతో కలిసి మర్యాద పూర్వకంగా తన తోటి అగ్ర నటుడు,…
రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
కలెక్టర్ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం…
పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్న సీఎం
తనదైన ముద్ర వేసిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ చెన్నై : తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త చరిత్రకు నాంది పలికారు టీవీకే పార్టీ చీఫ్, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ నేతృత్వంలోని తమిళనాడులో టీవీకే పాలనాకాలం ఒక నెల గడిచింది.…

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
సాగు నీటి రంగానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యత


































































































