సంస్థ బలోపేతం కోసం కృషి చేయాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ శ్రీ సత్య సాయి జిల్లా : ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆదివారం…
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన…
మున్నూరు కాపుల అభివృద్దికి పాటుపడాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ తో పాటు సభ్యులు మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు…
జూన్ 2 వరకు టీటీడీలో వస్త్రాల ఈ–వేలం
శ్రీవారి భక్తులకు దేవస్థానం తీపి కబురు తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన…
వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి గుడిలో తిరుపతి : తిరుపతి లోని నారాయణ వనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 24న ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8.15 గంటల…
పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
చెత్త ఊడ్చి చేతులతో ఎత్తిని మంత్రి సవితశ్రీ సత్యసాయి జిల్లా : పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు మంత్రి ఎస్. సవిత.శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత…
తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకువస్తా
నూతన చైర్మన్ కూరపాటి వెంకట్ నారాయణ వరంగల్ జిల్లా : తెలుగు అకాడమీ నూతన చైర్మన్ గా ఎంపికైన డాక్టర్ కూరపాటి వెంకట్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అకాడమీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని చెప్పారు. తనను ఘనంగా సన్మానించారు…
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్…
ఆ ఫొటోలు నావి కావు అవన్నీ ఫేక్
నటి రుక్మిణి వసంత్ షాకింగ్ కామెంట్స్ బెంగళూరు : కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రుక్మిణి వసంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తన పేరుతో నకిలీ వీడియోలు, ఫోటోలు, ఫేక్ ఐడీలతో దర్శనం…
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లలో నిమ్స్ రికార్డ్
వైద్యులను సన్మానించిన మంత్రి దామోదర హైదరాబాద్ : నిమ్స్లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. ఈ మేరకు శనివారం నిమ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి…

యూట్యూబ్లో షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’ పాట
క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సరికొత్త రికార్డు
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది


































































































