ప్రపంచ వ్యాప్తంగా జన నాయగన్ సెన్సేషన్
చెన్నై : తమిళ సినీ పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు , ప్రస్తుత సీఎం తలపతి విజయ్ నటించిన చిత్రం జన నాయగన్ . జూలై 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. 7 వేలకు పైగా స్క్రీన్స్ సందడి…
శుభ్మన్ గిల్ వల్లే టీమిండియా ఓటమి
చెన్నై : మాజీ క్రికెటర్ , కామెంటేటర్ దినేష్ కార్తీక్ నిప్పులు చెరిగారు. భారత జట్టు వన్డే , టెస్టు జట్లకు కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తన నిర్వాకం కారణంగా భారత్…
ధర్మేంద్ర ప్రధాన్ ను ఏకి పారేసిన రేణుకా చౌదరి
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన…
ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ బాట పట్టిన సీఎం
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది.…
24 నుంచి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు.…
బంగారం బ్యాగును భక్తుడికి అప్పగించిన టీటీడీ
తిరుపతి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది…
ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం
రంగారెడ్డి జిల్లా : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళా శాసనములతో శంషాబాద్లోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాంగణంలో శ్రీ సుదర్శన పెరుమాళ్ “తిరునక్షత్ర మహోత్సవం” మహావైభవంగా జరిగింది. విశ్వశాంతిని, లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన…
ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్ : అబ్దుల్లా బిన్ తౌక్ అల్
అమరావతి : కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని…
పవర్ పోయినా పోరాడటం ఆపను : దీదీ
కోల్ కతా : తాను ఏనాడూ ఎవరికీ తలవంచిన దాఖలాలు లేవన్నారు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో ఈరోజు కోల్కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు…
కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్దం
హైదరాబాద్ : కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు, కొమురవెల్లి మల్లన్న భక్తులకు తీపి కబురు చెప్పారు. తెలంగాణ నుండే కాకుండా దేశంలోని నలుమూలల నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి…
















