కోమటిరెడ్డి బ్రదర్స్ పై మందుల శామ్యూల్ ఫైర్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
నివాసం ఉన్న చోటే ఉద్యోగాలు : ఎస్. సవిత
అమరావతి : ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో అన్ని…
ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ CURE (కోర్ అర్బన్ రెన్యూవల్ ఏరియా) పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వివిధ…
100 శాతం డిజిటైజేషన్ చేసిన వారికి సన్మానం
హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన తను ప్రాతినిధ్యం వహిస్తున్న హూజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంలో సర్ ఓట్ల ప్రక్రియపై స్పందించారు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో…
టెక్ మహీంద్రా నిర్వాకంపై బాధితురాలి ఆందొళన
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న ప్రముఖ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీ ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న భావన ఆందోళనకు దిగారు. తనను అకారణంగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం…
ఏపీలో భూ రికార్డులకు శాశ్వతమైన భద్రత
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తీపి కబురు చెప్పారు. వారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా మీ భూమి-బ్లాక్…
26న రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26న చేనేత సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. చీరాలలో ప్రగడ కోటయ్య…
పేపర్ లీక్ లపై కఠిన చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: పరీక్షా పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పీఎం జాతిని ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోలో పునరుద్ఘాటించారు. ఆ వీడియోలో,…
దుష్ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టాలి : సీఎం
విజయవాడ : పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే పరిమిత సిబ్బందితోనూ క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించవచ్చని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందుకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని గుర్తు చేశారు. పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా అందుబాటులో ఉండాలని,…
భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం దారుణం : గురుమూర్తి
చిత్తూరు జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు , మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్సభ సభ్యులు డాక్టర్ మద్దిల…
















