Category: News
-

రప్పా రప్పా అంటే భయపడేది లేదు
నిప్పులు చెరిగిన నారా లోకేష్ బాబు కడప జిల్లా : మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు.రప్పా, రప్పా అంటే భయపడే వారు ఎవరూ లేరిక్కడ అని హెచ్చరించారు. మీ నాయకుడిని, వారి తండ్రిని చూశాం. రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నాది అన్నారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చివరకు ఎర్ర కారు చూసినా భయపడుతున్నారు. జగన్ రెడ్డిది బెంతాహై.…
-

ముదిరాజ్ కులాలను బీసి -ఏ కేటగిరీలో చేర్చితే ఒప్పుకోం
బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రకటన హైదరాబాద్ : ముదిరాజ్ కులాలను బీసి -ఏ కేటగిరీలో చేర్చితే ఒప్పుకోం అని స్పష్టం చేసింది బీసీ – ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి. తెలంగాణ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బడుగు బలహీన వర్గాల నేత వి.హనుమంతరావుని కలిసి బీసీ ఏ కులాల తరఫున వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ – ఏ కులాలు సామాజికంగా, ఆర్థికంగా,…
-

ఎండ వేడిమి ఉంటే సెలవులు ప్రకటించండి
సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వడగాలులు వీస్తున్నాయి. దీంతో సీఎం సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడ గాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యల పై ఆరా తీశారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కోనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.…
-

విద్య తోనే వికాసం..విజ్ఞానం : కమిషనర్
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం హైదరాబాద్ : జీవితంలో ఎదగాలంటే తప్పనిసరిగా విద్య అనేది తప్పకుండా ఉండాలన్నారు హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ కర్ణన్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బయో డైవర్సిటి బోర్డు పాఠశాల విద్యార్థులకు ఫోటోగ్రఫీ ,వ్యాస, ఉపన్యాస పోటీలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు హైదరాబాదు బిర్లా ప్లానిటోరియం లోని భాస్కర హాలులో బహుమతులు అందజేశారు.…
-

విశ్వ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజారెడ్డి నుంచి వివేకా వరకు ప్రతి చావులో జగనే ప్రధాన లబ్ధిదారు అని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ను సైకో అనాలా… పిచ్చోడు అనాలా అర్థం కావడం లేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిపై జగన్ చేస్తున్న విమర్శలను ఖండించారు. అమరావతికి రాజముద్ర పడిన తర్వాత కూడా మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, ఐకానిక్…
-

అవసరమైతే తప్పా బయటకు రావద్దు
ఏపీని వెంటాడుతున్న వడగాల్పులు అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే బుధవారం వరకు వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. శనివారం 221 మండలాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఇక మే 24న ఆదివారం రోజు పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,…
-

పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలి : సీఎం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న చంద్రబాబు అమరావతి : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగు నీటి కొరత రాకుండా చూడాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 2015లో బలమైన ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో 50.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని.. ఈ ఏడాదిలోనూ ఎల్…
-

ప్రపంచంతో పోటీపడే ఎకో సిస్టమ్ నిర్మాణం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోందని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆధునిక ఆర్థిక వృద్ధి ఎకోసిస్టమ్స్, స్పెషలైజేషన్, ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, భారత ప్రభుత్వం కలిసి భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగల ఎకో సిస్టమ్స్ ను నిర్మిస్తున్నాయని చెప్పారు.…
-

వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మల
మావిగన్ అంటే జనం జడుసుకుంటున్నారు అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ అని ఫైర్ అయ్యారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదన్నారు. ప్రజలే జంకుతున్నారని పేర్కొన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని అన్నారు. హత్యా రాజకీయాలు చేయడం తనకు అలవాటుగా మారిందన్నారు.…
-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడర్
స్పష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ నంద్యాల జిల్లా : పెట్టుబడుల సాధన, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఏపీ విజయానికి ముఖ్యమైన మూడు కారణాలున్నాయని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం జమ్ముల మడుగు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఏపీకి రియల్ బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు మేము ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్కు రాగలం?” అని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











