ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
యాదాద్రి నల్లగొండ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి పాలక మండలిని ఖరారు చేసింది. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది సర్కార్. తనకు తెలియకుండానే కమిటీని ఎంపిక చేశారంటూ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం…
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. 2023లో మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు, ఎన్డీఎస్ఏ వెంటనే…
గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
అమరావతి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి,…
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలోనే యువత ఎక్కువగా గడుపుతున్నారని…
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనత శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్బంగా వియత్నాంలో చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు జరిగిన సంఘటన గురించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.…
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డి పై భగ్గుమన్నారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్…
స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు
అమరావతి : సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వర్క్వుట్ చేస్తున్నామని వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతో పాటు, మహిళలను…
బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ భరోసా
చెన్నై : కరూర్ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK)…
ఓటర్ల హక్కులతో చెలగాటం ఆపకపోతే ఆందోళన
హైదరాబాద్ : తెలంగాణ గిగ్, ప్లాట్ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యుయు), తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్…
ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ వైద్య విజ్ఞాన పరిషత్ , ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్)…
















