Category: News
-

తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే
స్పష్టం చేసిన రామచందర్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం ఒక్క బీజేపీనేనని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. మంగళవారం బర్కత్పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా శర్మ తో కలిసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, 12 ఏళ్ల సుపరిపాలనలో.. నిర్ణయాత్మక నాయకత్వం, అభివృద్ధి ఆధారిత పాలనతో దేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజల్లోకి బలంగా…
-

హైదరాబాద్ లో భారీ అవినీతి తిమింగలం పట్టివేత
HMWSSB జనరల్ మేనేజర్ ఆభరణాలు, నోట్ల కట్టలు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. మంగళవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన నివాసంలో. ఈ దాడులలో కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయట పడ్డాయి.…
-

ఇంధన పరివర్తనపై ఆంధ్రప్రదేశ్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు న్యూఢిల్లీ : ఏపీలో కూటమి సర్కార్ ఇంధన పరివర్తనపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం అన్నారు, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం అని తెలిపారు. వివిధ రకాల రెన్యువబుల్ ఎనర్జీ సాధనకు ఆ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం అని ప్రకటించారు. విశాఖపట్నాన్ని ఏఐ, డేటా సెంటర్ హబ్ గా…
-

ప్రధాని మోదీకి 31వ అంతర్జాతీయ గుర్తింపు
స్వీడన్ దేశం అత్యున్నత పౌర పురస్కారం న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీకి స్వీడన్ అందించిన ఈ గౌరవం 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. గత కొన్నేళ్లుగా, భారతదేశం విస్తరిస్తున్న దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంతో ముడిపడి ఉన్న ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, పసిఫిక్ ప్రాంతాలలోని పలు దేశాల నుండి ఆయన రాష్ట్ర స్థాయి గౌరవాలను అందుకున్నారు. ఈ తాజా గుర్తింపు సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఈ…
-

ప్రెస్ అకాడమీ చైర్మన్ కు జర్నలిస్టుల జాబితా
అందజేసిన జేసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ , సభ్యులు హైదరాబాద్ : గత కొంత కాలంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పేరుకు పోయాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా స్థలాలు ఇస్తామని, ఇళ్లు కేటాయిస్తామని చెబుతూ వచ్చారే తప్పా ఆచరణలో అమలు కాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వం పూర్తిగా జర్నలిస్టులకు భరోసా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ తమ తమ సంస్థల్లో ఉన్న జర్నలిస్టుల వివరాలతో కూడిన జాబితాను తమకు అందజేయాలని కోరింది. ఈ…
-

బండి సాయి భగీరథ ఫోన్ డేటా తొలగింపు..?
ఐఫోన్కు మారిన నిందితుడు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం. ఇప్పటికే 9 రోజుల తర్వాత తనను మర్యాద పూర్వకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం సర్కార్ ప్రత్యేకంగా సిట్ వేసింది. ఆపై డీసీపీని ఉన్నతాధికారిగా నియమించింది. అంతే కాదు తనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ తనంతకు తానుగా లొంగి పోవడం,…
-

చెప్పులు మోసినోడికి చైర్మన్ పదవి ఇస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో ముచ్చటించారు. ఈ సందర్బంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.చెప్పులు మోసిన వాడికి సుడా ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వాడికి ఏం అర్హత ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పదవుల భర్తీపై…
-

బండి భగీరధ్ కేసుపై భగ్గుమన్న నారాయణ
తనను ఎందుకు ఎన్ కౌంటర్ చేయకూడదు హైదరాబాద్ : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. మే 3వ తేదీన తనపై పోక్సో కేసు నమోదైతే 9 రోజుల తర్వాత తాత్సారం చేసి చివరకు తనంతకు తాను లొంగి పోయాడు. అయితే పోలీసులు మాత్రం తాము పట్టుకున్నామని చెప్పడం…
-

‘సన్’ స్ట్రోక్ ఎఫెక్ట్ బండి మంత్రి పదవికి ఎసరు
సంజయ్ రాజీనామా చేస్తారా లేక చేయిస్తారా హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు పోక్సో కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా… లేక ఆయన్ను రాజీనామా చేయిస్తారా అనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. పోక్సో (POCSO) కేసులో అరెస్టు అయిన సంజయ్ కుమారుడు భగీరథ్ జైలుకు వెళ్లారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే…
-

రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఒప్పందాలు అమరావతి : చేనేతలకు 365 రోజులూ పని కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు మంత్రి ఎస్. సవిత. నూతన టెక్స్ టైల్స్ పాలసీని అమలు చేసి, ఈ పాలసీ ద్వారా చేనేత రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడుల సేకరించాలని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనిలో భాగంగా జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 10 క్లస్టర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











