Category: News

  • అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

    అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ సీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి భేటీ అయ్యారు. అగ్రవర్ణ పేదల అభ్యున్నతికై కేంద్రంలో, అన్ని రాష్ట్రాలలో ఈ బీ సీ కమిషన్, ఈ బీ సీ కార్పొరేషన్, ఈ బీ సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు…

    Continue Reading

  • అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

    అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

    స్ప‌ష్టం చేసిన మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ అమరావతి : ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నుల ప్ర‌గతిపై అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. రాజధాని నిర్మాణ పనులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. అధికారులు, ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థలతో పనుల పురోగతిపై చర్చించారు. ఏఏ నిర్మాణాల పురోగతి ఎంత మేరకు వచ్చిందో…

    Continue Reading

  • తెలంగాణ క్యాన్స‌ర్ అట్లాస్ నివేదిక సూప‌ర్

    తెలంగాణ క్యాన్స‌ర్ అట్లాస్ నివేదిక సూప‌ర్

    నోరి ద‌త్తాత్రేయ‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ వైద్యులు అయిన నోరి దత్తాత్రేయ ను అభినందించారు. ఈరోజు త‌న‌ను కలుసుకుని, తాను ఎంతో శ్రమించి రూపొందించిన “తెలంగాణ క్యాన్సర్ అట్లాస్”ను సమర్పించారు. ఈ సంద‌ర్బంగా చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి నివేదిక‌లు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు సీఎం. ఈ నివేదిక, అధిక…

    Continue Reading

  • గంగా కావేరి నదుల అనుసంధానం నా క‌ల

    గంగా కావేరి నదుల అనుసంధానం నా క‌ల

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను చ‌ని పోయే లోపు గంగా కావేరి న‌దుల‌ను అనుసంధానం చేయాల‌న్న‌ది త‌న క‌ల అని అన్నారు. ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. గంగా కావేరి న‌దుల‌ను క‌లిపితే దేశంలో నీటి ఎద్ద‌డి అనేది ఉండ‌ద‌న్నారు. ఆయ‌న పోల‌వ‌రం నిర్వాసితుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా నిర్వాసితుల‌కు రూ. 300 కోట్ల‌కు…

    Continue Reading

  • బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

    బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

    మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో మెరుగైన చికిత్స హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ త‌ల్లి శ‌కుంత‌ల అనారోగ్యానికి గురైంది. ఆమె కు గుండె పోటు రావ‌డంతో హుటా హుటిన హైద‌రాబాద్ లోని మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం శకుంతల గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.బండి భాగీరథ’ కేసు సంబంధించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంతో శకుంతల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.మెడికవర్ ఆసుపత్రి వైద్యులు శకుంతలకు అత్యవసర…

    Continue Reading

  • మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్త‌య్యేది

    మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్త‌య్యేది

    కాంగ్రెస్ స‌ర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తో క‌లిసి టిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం గ‌నుక ఉండి ఉంటే ఎప్పుడో టిమ్స్ పూర్త‌య్యేద‌న్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన…

    Continue Reading

  • యూఏఈ అధ్య‌క్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ

    యూఏఈ అధ్య‌క్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ

    ప‌లు అంశాల‌పై ఇరువురు నేత‌లు కీల‌క చ‌ర్చ‌లు యూఏఈ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం యూఏఈకి చేరుకున్నారు, పంచ దేశాల పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అబుదాబికి చేరుకున్న అనంతరం ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించారు. యూఏఈలో అడుగు పెట్టిన మోదీ సంతోషానికి లోన‌య్యారు. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలతో కూడిన పంచదేశాల…

    Continue Reading

  • హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ స‌మీక్ష

    హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ స‌మీక్ష

    ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని ఆదేశం హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు రిపోర్టులు, ప్రాజెక్టు అమలులో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కలసి పనిచేయాలని, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల…

    Continue Reading

  • ప‌లు కార్పొరేష‌న్ల‌కు త్వ‌ర‌లో నిధులు రిలీజ్

    ప‌లు కార్పొరేష‌న్ల‌కు త్వ‌ర‌లో నిధులు రిలీజ్

    ప్ర‌క‌టించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ఈ మేర‌కు ప‌లు కార్పొరేష‌న్ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ప్ర‌స్తావించారు. కుల సంస్థలకు నిధులు అందించి, బాధ్యతలను వివరిస్తాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులను కేటాయించి, సంస్థల బాధ్యతలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంద‌న్నారు. నిధులను ఎలా ఖర్చు చేయాలో సూచనలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర…

    Continue Reading

  • ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు

    ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు

    కేటాయించామ‌న్న మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విజయవాడ : రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు కేటాయించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్ర‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. హాజరైన ఇరిగేషన్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ శశిభూషణ్, కడా కమీషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports