రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం

అమ‌రావ‌తి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి…

2027లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎస్పీదే రాజ్యం : ప్రియా స‌రోజ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాది పార్టీకి చెందిన రింకూ సింగ్ కు భార్య అయిన ప్రియా స‌రోజ్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె 26 ఏళ్ల వయసులో మచ్లీషహర్ లోక్‌సభ స్థానాన్ని 35,850 ఓట్ల మెజారిటీతో గెలుచుకుని…

సీఎం సువేందుని ప్రశంసించిన సాయోని ఘోష్

కోల్ క‌తా : మాజీ ముఖ్య‌మంత్రి , టీఎంసీ పార్టీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి రోజు రోజుకు షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. మొన్న‌టికి మొన్న అదే పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా సీఎం సువేందు అధికారి…

రూ.335 కోట్ల ఖర్చుతో తొర్రూరు రోడ్డు విస్తరణ పనులు

హైదరాబాద్ : దాదాపు రూ.338 కోట్లతో వ్యయంతో ఎల్బీనగర్–ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లైన్ల రహదారుల నిర్మాణ పనులకు…

పోలవరం ప్రాజెక్టులో డీ వాటరింగ్ ప్రారంభం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాల‌ని కృత నిశ్చ‌యంతో ఉంది. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌లుమార్లు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోదీని క‌లిశారు.…

చికెన్ ప్రియుల‌కు ధ‌ర‌లు బిగ్ షాక్

హైద‌రాబాద్ : గత వారం రోజులుగా చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తమ సాధారణ కొనుగోళ్లను కొనసాగించడం కష్టంగా మారింది. కేవలం 10 రోజుల క్రితం కిలోకు రూ. 240గా ఉన్న చర్మం లేని…

15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన

తాడేప‌ల్లి గూడెం : కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆక్వా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరాన్ని…

గిరిజ‌న ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు

అమ‌రావ‌తి : గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని… గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి…

స్వంత జిల్లాలో ప్రియాంక్ ఖర్గేకు గ్రాండ్ వెల్ క‌మ్

క‌ర్ణాట‌క : రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే ఈ మ‌ధ్య ఆర్ఎస్ఎస్ పై చేసిన కామెంట్స్ తో దేవ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న‌ను భ‌విష్య‌త్తులో క‌ర్ణాట‌క‌కు సీఎం అవుతార‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు. సోమవారం త‌ను స్వంత…

సిద్దిపేట‌లో క్యాన్స‌ర్ మందుల త‌యారీ కేంద్రం

సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు. ఈ కేంద్రం అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మందులు , సాఫ్ట్ జెల్స్‌ను తయారు చేస్తుంది. సోమవారం జ‌రిగిన ఈ…