ఆయిల్ ధరల నియంత్రణలో సర్కార్ ఫెయిల్
మోదీ, చంద్రబాబుపై భగ్గుమన్న షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. యుద్దం బూచి చూపి దేశ ప్రజలను నిట్ట నిలువునా దోచుకుంటున్నారంటూ కేంద్ర సర్కార్ ను, ప్రధాని నరేంద్ర మోదీని, అదానీ,…
విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టాలి
అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి అమరావతి : ఏపీలో భారీ ఎత్తున వడగాల్పులతో పాటు అకాల వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియడం, గాలి వానల బీభత్సం సృష్టించడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి…
మోదీ విజయంలో డీఎంకేకు కూడా భాగం ఉంది
ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై కాంగ్రెస్ కౌంటర్ చెన్నై, తమిళనాడు DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు తిరునావుక్కరసర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే…
నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం
ప్రకటించిన సీఎం జోసెఫ్ విజయ్ చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా…
సంస్థ బలోపేతం కోసం కృషి చేయాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ శ్రీ సత్య సాయి జిల్లా : ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆదివారం…
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన…
మున్నూరు కాపుల అభివృద్దికి పాటుపడాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ తో పాటు సభ్యులు మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు…
పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
చెత్త ఊడ్చి చేతులతో ఎత్తిని మంత్రి సవితశ్రీ సత్యసాయి జిల్లా : పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు మంత్రి ఎస్. సవిత.శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత…
తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకువస్తా
నూతన చైర్మన్ కూరపాటి వెంకట్ నారాయణ వరంగల్ జిల్లా : తెలుగు అకాడమీ నూతన చైర్మన్ గా ఎంపికైన డాక్టర్ కూరపాటి వెంకట్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అకాడమీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని చెప్పారు. తనను ఘనంగా సన్మానించారు…
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్…
















