సంజు శాంసన్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్
మాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్ ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మాథ్యూ హేడన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియాలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు…
అవినీతిమయంగా మారిన ఆంధ్రప్రదేశ్
నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి తిరుపతి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ కూటమి సర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని ఉద్దరించేందుకు…
రేపే పుష్ప యాగానికి అంకురార్పణ
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని ప్రసిద్ది చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పుష్ప యాగానికి మార్చి 14న శనివారం…
భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి
సర్వ దర్శనం , రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. భక్తుల దర్శనానికి సంబంధించి పలు సూచనలు చేశారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ…
టిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం
అందించిన రాజేంద్ర జ్యువెలరీ సంస్థ తిరుపతి : కోట్లాది మంది భక్తులను కలిగిన ఏకైక పవిత్ర స్థలం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్నా లేదా దర్శించుకున్నా, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ప్రతిరోజూ భారీ…
రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా రోడ్లు, భవనాల శాఖ పై…
ఇప్పట్లో టీం ఇండియాను ఓడించడం కష్టం
మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైఖేల్ ఆథర్టన్ ఇంగ్లండ్ : మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మైఖేల్ ఆథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్య కుమార్ సారథ్యంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను…
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగాఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేపట్టిందని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ . ఎక్కడైనా చిన్నపాటి…
దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ ఫైర్ హైదరాబాద్ : వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేత మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష చేపట్టారు.…
ఎంపీ గురుమూర్తి పిటిషన్ హైకోర్టు తిరస్కరణ
ప్రోత్సాహకాలు ఇవ్వక పోతే పెట్టుబడులు ఎలా..? అమరావతి : వైసీపీ ఎంపీ గురుమూర్తికి బిగ్ షాక్ తగిలింది. తాను దాఖలు చేసిన పిటిషన్ పై మండిపడింద ఏపీ హైకోర్టు. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై…

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం
ఆస్పత్రులలో ఆన్ లైన్ బుకింగ్ సేవలు : సీఎం విజయ్
ఆంధ్రప్రదేశ్లో ‘సర్’ ప్రక్రియ 10 రోజులు పెంపు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం భేటీ
వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్లతో రోడ్ల నిర్మాణం


































































































