శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అడిష‌న‌ల్ ఈవో చౌద‌రి తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమ‌ల లోని కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి…

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ…

తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2025లో కేంద్రం 1,62,500 మెట్రిక్ టన్నుల MIS కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా…

అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

ద‌శ‌ల వారీగా మిగ‌తా నిధులు జ‌మ చేస్తామ‌న్న స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో విఫలమైన జగన్, ఇప్పుడు తప్పుడు…

చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

రాజ దర్బార్ కృష్ణుడు అలంకరణలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం తిరుపతి : తిరుప‌తి ప‌రిధిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆల‌యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా…

నితిన్ న‌బిన్ ను ఎగ‌తాళి చేస్తే ఊరుకోం

బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సీరియస్ కామెంట్స్ ఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు సంబిత్ పాత్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ గురించి కించ ప‌రిచేలా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల…

జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 ల‌క్ష‌ల కోట్లు

వెల్ల‌డించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై : జూన్‌లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు త‌గ్గాయి. కాగా గ‌త మే నెల‌లో UPI లావాదేవీలు రూ. 29.9 లక్షల కోట్ల రికార్డు…

జై భీమ్ ద‌ర్శ‌కుడితో సూర్య‌, లోహ‌ర్ మూవీ

నిర్మించ‌నున్న కేజీఎఫ్ మూవీ నిర్మాత‌లు చెన్నై : ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నారు కేజీఎఫ్ చిత్రం నిర్మాత‌లు.భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘హొంబలే ఫిల్మ్స్’ (Hombale Films), ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి చిత్రాలను అందించిన…

ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంద‌ని, దీంతో జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వన‌రుల‌ను గుర్తించ‌డం ముఖ్య‌మ‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్…

హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్ర‌యాణికుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ప్ర‌తిరోజు వేలాది మంది నిత్యం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌యాణం చేస్తుంటారు. ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న…