కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ | బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు వేయడమే…
బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి…
ఆక్రమణదారులపై ఉక్కుపాదం : కమిషనర్
పార్కుల అభివృద్దికి ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రమణదారుల భరతం పడతామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. సెలవు రోజుల్లో మినహా ప్రతి శనివారం 040-29565750, 040-29565759 ఈ నంబర్లకు ఫోను చేసి సమస్యలను తెలియ జేయాలని…
మహాత్మా గాంధీ పేరు తొలగింపు దారుణం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితిరుపతి జిల్లా : కేంద్ర సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…
ఎండల మల్లికార్జున స్వామి బ్రోచర్ విడుదల
భక్తులకు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్న ఆదేశంఅమరావతి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి…
ఉత్తరాంధ్ర కాలుష్యంపై విచారణ జరిపించాలి
డిమాండ్ చేసిన బొలిశెట్టి సత్య నారాయణ విశాఖపట్నం : జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.రూ. 1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు .…
సంజూ శాంసన్ కు బీసీసీఐ బిగ్ షాక్
కాంట్రాక్టు కింద సి కేటగిరి లోకి మార్పు ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝలక్ ఇచ్చింది. ప్రతి ఏటా బీసీసీఐ ఆయా ఆటగాళ్లకు సంబంధించి…
విద్యార్థుల ఆవేదన ఉప ముఖ్యమంత్రి ఆలంబన
సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి పవన్ స్పందన అమరావతి : మాకు చదువు కోవాలని ఉంది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల…
తాండూరు ప్రజల దాహార్తిని తీరుస్తాం : సీఎం
ప్రకటించిన అనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాండూరును అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని ప్రకటించారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నుంచి మంచినీటిని…
రేవంత్ రెడ్డి బూతు పురాణం కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణను దోచుకుంటున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు నోటి దురద పెరిగి పోయిందన్నారు. సీఎం బూతు పురాణానికి హద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ నీటి వాటాను పక్క…

కీలక సంస్థల మధ్య సమన్వయం అవసరం : సజ్జనార్
రూ. 151 కోట్ల ఖర్చుతో బ్యారేజీ గేట్ల నిర్మాణం
20వ తేదీ లోపు పీసీసీకి నివేదిక అందిస్తాం : జగ్గారెడ్డి
గోదావరి జలాలతో రైతులకు శాశ్వత నీటి సరఫరా
షాబాద్ హంతకుడికి సీఎం సన్నిహితుడి సపోర్ట్
రూ. 40 కోట్లకు చేరువగా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ
పట్టుదలతో నటిగా ప్రూవ్ చేసుకున్న భాగ్యశ్రీ భోర్సే
అన్నామలై వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఆగ్రహం
ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్
16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


































































































