ఏపీ వార్షిక బడ్జెట్ పై కీలక సమావేశం
సూచనలు చేసిన మంత్రి వంగలపూడి అమరావతి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల…
పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్
నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు. నీకు అంత సీన్ లేదన్నారు. ఇక్కడ ఏం పని ఉందని తెలంగాణలో…
న్యాయస్థానంలో వాదించిన సీఎం మమతా బెనర్జీ
తొలి ముఖ్యమంత్రిగా భారత దేశంలో అరుదైన రికార్డ్ న్యూడిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలనంగా మారారు. భారత దేశంలోనే తొలి సీఎంగా అరుదైన రికార్డ్ సృష్టించారు. ఓటరు జాబితా సవరణ (SIR)…
తెలంగాణ ఖాకీల నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్రహం
జర్నలిస్ట్ రేవతి కేసులో సీరియస్ కామెంట్స్ ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సీరియస్ కామెంట్స్ చేసింది. మహిళా జర్నలిస్ట్ రేవతి పట్ల తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ…
హాస్టళ్లలో సదుపాయాలపై దృష్టి సారించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలలో కనీస వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని…
కేంద్ర సర్కార్ పై షర్మిలా రెడ్డి ఫైర్
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు అమరావతి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పరిరక్షణ…
కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ…
జగన్ రెడ్డీ దమ్ముంటే అసెంబ్లీకి రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు.…
నేతన్నలకు భరోసా కూటమి సర్కార్ ఆసరా
హామీలు నెరవేరుస్తున్నామన్న మంత్రి సవిత అమరావతి : ఎన్నికల సందర్బంగా నేతన్నలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని చెప్పారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా…
రాష్ట్ర అభివృద్దిపై కూటమి సర్కార్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన…

కీలక సంస్థల మధ్య సమన్వయం అవసరం : సజ్జనార్
రూ. 151 కోట్ల ఖర్చుతో బ్యారేజీ గేట్ల నిర్మాణం
20వ తేదీ లోపు పీసీసీకి నివేదిక అందిస్తాం : జగ్గారెడ్డి
గోదావరి జలాలతో రైతులకు శాశ్వత నీటి సరఫరా
షాబాద్ హంతకుడికి సీఎం సన్నిహితుడి సపోర్ట్
రూ. 40 కోట్లకు చేరువగా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ
పట్టుదలతో నటిగా ప్రూవ్ చేసుకున్న భాగ్యశ్రీ భోర్సే
అన్నామలై వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఆగ్రహం
ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్
16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


































































































