తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి
పిలుపునిచ్చిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమరావతి : తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు…
చెర్రీని ప్రధాని పొగడడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన బుధవారం తన సోషల్ మడియాలోని ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి ప్రత్యేకంగా…
రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
కొత్తగా ఎన్నికైన 24 మంది సభ్యులు ఢిల్లీ : ఇటీవల పెద్దల సభ అయిన రాజ్యసభకు 24 మంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్యసభలో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…
ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి
మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఫైర్ అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా సెల్వమణి…
అన్నామలై అద్భుతమైన నాయకుడు
ప్రశంసలు కురిపించిన అలీషా అబ్దుల్లా చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియన్ అయిన అలీషా అబ్దుల్లా బుధవారం మర్యాద పూర్వకంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలైని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్…
సీఎం సువేందుతో భావోద్వేగ బంధం
కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ మోయిత్రా న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛానల్ తో జరిగిన సంభాషణలో…
జూన్ 30న రామకృష్ణ రావు పదవీ విరమణ
తన స్తానంలో రానున్న సంజయ్ జాజు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఏఐఎస్ సంజయ్ జాజు రానున్నారు. ఈ మేరకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటి వరకు సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణరావు పదవీ కాలం…
హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు
ముంబై ఇండియన్స్ తో సంప్రదింపులు చెన్నై : ఐపీఎల్ 2026 ముగిసింది. ఆశించిన స్తాయిలో ఆటగాళ్లు రాణించలేదు. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో చాలా మంది ఆడలేక పోయారు. తీవ్ర నిరాశకు గురి చేశారు. ఇందులో ప్రధానంగా చెప్పు కోవాల్సింది…
రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ ఫోకస్
ముంబై ఇండియన్స్ తో ఇంటర్నల్ ట్రేడ్ ముంబై : ఐపీఎల్ 2026లో ఆశించిన మేర రాణించ లేదు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. భారీ ధరకు కొనుగోలు చేసిన రిషబ్ పంత్ పూర్తిగా నిరాశ పరిచాడు. దీంతో బ్రాండ్ వాల్యూ పెంచేందుకు…
వరి సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచాలి
కోరిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్కు సంబంధించి వరి సేకరణ…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































