కావేరి అదనపు నీటి ప్రాజెక్టు చేపట్టాలి
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు వినతి చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ప్రముఖ నాయకురాలు అన్బుమణి. ఈ సందర్బగా ధర్మపురి కావేరి అదనపు నీటి ప్రాజెక్టును తక్షణమే అమలు చేసేలా…
బీఆర్ఎస్ పార్టీకి షాక్ మహిళా అధ్యక్షురాలు జంప్
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక హైదరాబాద్ : హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాగోల్ ప్రాంతానికి చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పగడోజు…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తులు రూ. 200 కోట్లు
సంచలన ప్రకటన చేసిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్కరొక్కరుగా బయట పడుతున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో కళ్లు చెదిరేలా ఆభరణాలు, నోట్ల కట్టలు , అక్రమ ఆస్తులు తేట తెల్లం అవుతున్నాయి. తాజాగా…
చంద్రబాబును చూసి గర్వ పడుతున్నా
ప్రశంసలు కురిపించిన అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును చూసి తాను గర్వ పడుతున్నానని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను ఒక రైతుగా, పౌరుడిగా ఈ విషయంలో ఆనందంంగా ఉందన్నారు. గత…
మీనాక్షి నటరాజన్ కేసుపై కంభం కామెంట్స్
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన నారాయణపేట జిల్లా : జాతీయ కాంగ్రెస్ నేత.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కృతికి కారణమైన కేసుకు సంబంధించి నారాయణపేట కాంగ్రెస్ లీడర్ కంభం శివకుమార్ రెడ్డి స్పందించారు. తనపై…
ఆప్కో బ్రాండ్ కు విస్తృత ప్రాచుర్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలను…
ఆక్రమణల నుంచి చెరువులను కాపాడాం
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడామని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు ఏవీ రంగనాథ్. అన్నీ పరిశీలించిన తర్వాతనే తాము ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు,…
ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివసేన అధినేత
సంచలన ప్రకటన చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న శివసేన పార్టీని చీల్చడంలో కీలక పాత్ర పోషించారు.…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ఇటీవలే రిమాండ్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ : తెలంగాణలో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తూ దాడులకు దగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్…
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమరావతి : యోగా అన్నది మన జీవితంలో విడదీయలేని భాగం కావాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శనివారం ఉండవల్లిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































