భారత్-యూకే మధ్య కీలక చర్చలు
ఒక చారిత్రాత్మక మైలురాయి ఫ్రాన్స్ : భారత్ , యుకె దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొన్నాయి. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన జి-7 సదస్సులో పాల్గొన్నారు. ఇండియా, యుకె దేశాల అధినేతల మధ్య కీలక…
నీటి విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో చోటు చేసుకున్న ప్రధాన పరీక్షలైన నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు…
సీఎం జోసెఫ్ విజయ్ సింప్లిసిటీ సూపర్
కితాబు ఇచ్చిన ప్రముఖ నటి సమంత చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ప్రశంసలు కురిపించింది నటి సమంత రుతు ప్రభు. తను మర్యాద పూర్వకంగా సీఎంను కలిసింది. విజయ్ కేవలం తెరపై హీరోగా మాత్రమే మిగిలి…
డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
కీలక అంశాలపై విస్తృత చర్చలు ఫ్రాన్స్ : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ సందర్బంగా ఆయన జి 7 సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, అధ్యక్షులతో ప్రత్యేకంగా…
కృష్ణలంక సీఐపై విచారణకు ఆదేశం
ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రౌడీషీటర్ లాకప్ డెత్ పై స్పందించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ…
ప్రజల కోసం రిషికొండ ప్యాలెస్
ఏపీ మంత్రుల బృందం ప్రకటన అమరావతి : ఏపీ సబ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…
ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి
దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈనెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో…
సీఎం విజయ్ వ్యక్తిత్వం ప్రత్యేకం : సమంత
మార్పు కోసం ఆయన పడుతున్న శ్రమ గొప్పది చెన్నై : తమిళనాడులో సీఎంగా కొలువు తీరారు అగ్ర నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. బుధవారం ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు మర్యాద పూర్వకంగా సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర…
రూ 2 వేల స్కాం పూర్తిగా అబద్దం : పొన్నం ప్రభాకర్
మేం చిల్లర రాజకీయాలు చేయాలని అనుకోం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి , చోక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు నేను,…
మా సంస్థను ప్రజా ఉద్యమంగా మారుస్తాం
సంచలన ప్రకటన చేసిన కె. అన్నామలై చెన్నై : భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 లక్షల మంది సభ్యత్వ…

నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
సాగు నీటి రంగానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యత
ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం


































































































