ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

ప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ మంత్రి నారా…

20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

జేఎస్ఎస్ మ‌హా విద్యా పీఠ్ ప్ర‌క‌ట‌న తిరుప‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మ‌హా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ అనుమతుల కోసం…

జేఎస్ఎస్ క్యాంప‌స్ లో 74 కోర్సులు

వెల్ల‌డించిన విద్యా శాఖ మంత్రి లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన జెఎస్ఎస్ ప్రతిపాదిత తిరుపతి క్యాంపస్‌లో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారని…

క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు

వెల్ల‌డించిన ఏపీ కూట‌మి ప్రభుత్వం అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ ఎస్ఐపీబీ స‌మావేశం జ‌రిగింది. ప‌లు కంపెనీల ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. మ‌రో వైపు అమ‌రావ‌తిలో చేప‌ట్ట‌బోయే కంపెనీల‌కు కూడా ఓకే…

ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్

ఎకో సిస్ట‌మ్ రావాల‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని వాటిని ఉప‌యోగించుకునేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర స‌చివాల‌యంలో ఆయ‌న…

చ‌దువుతో పాటు క్రీడ‌లు కూడా ముఖ్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత క‌డ‌ప జిల్లా : ఏపీ కూట‌మి స‌ర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. పూలే దంప‌తుల ఆశ‌యాల సాధ‌న కోసం…

మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్‌

ఉపాధ్యాయుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్…

డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు

కీలక సూచ‌న‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాగిత ర‌హిత పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా…

హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్ర‌విడ్

గౌత‌మ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్ప‌టికే బాధ్య‌త‌లు నిర్వ‌హించిన క‌ర్ణాట‌క‌కు చెందిన రాహుల్ ద్ర‌విడ్ తిరిగి ఇండియా జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్…

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

ప్రభుత్వ బ‌డిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్…