నేడే ఏపీ అన్నదాత సుఖీభవ
చిలకలూరిపేటలో సీఎం పంపిణీ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు…
ఇజ్రాయెల్కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యక్షుడు అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్నట్టుండి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్ దేశానికి బేషరతుగా , నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ వస్తోంది అమెరికా.…
నాంపల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
సంధ్య థియేటర్కు సంబంధించిన కేసు పై హైదరాబాద్ : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు…
నటుడు అల్లు అర్జున్ కి కోర్టు సమన్లు జారీ
పుష్ప మూవీ రిలీజ్ ఘటన సందర్భంగా హైదరాబాద్ : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట ఘటన చోటు…
వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చించారు.…
శ్రీవారిని దర్శించుకున్న సీఎం డీకే శివకుమార్
తనతో పాటు కుటుంబం కూడా స్వామి దర్శనం తిరుమల : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే కొలువు తీరారు డీకే శివకుమార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. తన సారథ్యంలోనే పార్టీ రాష్ట్రంలో పవర్ లోకి…
ఎస్ఎస్ సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్
ప్రకటించిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడించారు విద్యా శాఖ మంత్రి నారా…
20 వేల మందికి పైగా ఉపాధి కల్పన
జేఎస్ఎస్ మహా విద్యా పీఠ్ ప్రకటన తిరుపతి : ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది కర్ణాటకకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మహా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ అనుమతుల కోసం…
జేఎస్ఎస్ క్యాంపస్ లో 74 కోర్సులు
వెల్లడించిన విద్యా శాఖ మంత్రి లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. కర్ణాటకకు చెందిన జెఎస్ఎస్ ప్రతిపాదిత తిరుపతి క్యాంపస్లో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారని…
క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు
వెల్లడించిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. పలు కంపెనీల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మరో వైపు అమరావతిలో చేపట్టబోయే కంపెనీలకు కూడా ఓకే…

ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
సాగు నీటి రంగానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యత
ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా


































































































