104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30…
పవన్ కళ్యాణ్ ఫక్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు.…
ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు
రేపు తాజ్ మహల్ సందర్శించనుంది న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచలనంగా మారారు. ఆమె ఉన్నట్టుండి భారీ భద్రత మధ్య ఇండియాకు చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ…
ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగం
సంచలన ప్రకటన చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు సీఎం.…
హతీరాంజీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
అర్జున్ దాస్ కు మఠాధిపతి గా కొనసాగింపు తిరుపతి : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా తిరుపతిలోని హతీరాంజీ మఠం కేసు ఇవాళ విచారణకు వచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు…
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ పరాగ్ ఔట్ ..?
కొత్త యాజమాన్యం సంచలన నిర్ణయం జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరి అంకానికి చేరువలో ఉంది. ఎవరూ ఊహించని రీతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరు కొనసాగనుంది. ఎవరు టైటిల్ విజేత అనేది ఈనెల…
లక్నో జట్టు నుంచి పంత్ కు ఉద్వాసన
తన స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఛాన్స్ లక్నో : ఐపీఎల్ 19వ సీజన్ లో ఆశించిన రీతిలో ఆడలేక పోయింది రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ టీం. పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక…
నాగ చైతన్యకు ఊరటనిచ్చిన ఢిల్లీ కోర్టు
తన వ్యక్తిత్వానికి భంగం కలిగించొద్దు న్యూఢిల్లీ : ఏం మాయ చేశావే, తండేల్ లాంటి విజయవంతమైన చిత్రాలలో హీరోగా ప్రూవ్ చేసుకున్న అక్కినేని నాగ చైతన్యకు ఊరట ఇచ్చేలా ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తను దాఖలు చేసిన వ్యక్తిత్వ…
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్
తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఆలయం ఇది షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు…
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి…

‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది
నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక


































































































