యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి…

బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన వైభ‌వ్..అయినా త‌ప్ప‌ని ఓట‌మి

గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేట‌ర్ -2 లో ప‌రాజ‌యం మ‌ల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజ‌న్ లో వండ‌ర్ బాయ్ మ‌రోసారి రెచ్చి పోయాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. త‌న…

సీఎం విజ‌య్ అద్బుత‌మైన లీడ‌ర్

ప్రశంసించిన శివ రాజ్ కుమార్ బెంగ‌ళూరు : క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అగ్ర న‌టుడు శివ రాజ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడు సీఎంగా కొలువు తీరిన టాప్ హీరో జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సాధించిన విజ‌యం…

సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

డీకే శివ‌కుమార్ కు సీఎం అయ్యేందుకు మార్గం సుగ‌మం బెంగ‌ళూరు : కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు . నిన్న గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక పోవ‌డంతో సిద్ద‌రామ‌య్య త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గ‌వ‌ర్నర్ కార్యాల‌యంలో కార్య‌ద‌ర్శి ప్ర‌భు శంక‌ర్ కి…

రాజ‌స్తాన్ యాజ‌మాన్యానికి రుణ‌ప‌డి ఉంటా

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ జైపూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దుమ్ము రేపాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను అత్యధిక సిక్స‌ర్ల‌తో రికార్డ్ సృష్టించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు…

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి పాండ్యా ఔట్ ..?

ఐపీఎల్ 2026 సీజన్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ముంబై : రిల‌య‌న్స్ గ్రూప్ న‌కు చెందిన ముంబై ఇండియ‌న్స్ ఈసారి జ‌రిగిన ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ప్ర‌ధానంగా అటు బ్యాటింగ్…

జూన్ 4 ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ -వేలం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల దేవ‌స్థానం తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్త బాంధ‌వుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా…

విశేష స్థాయిలో సేవలు అందిస్తున్న క్షురకులు

వేస‌వి స‌మ‌యంలో తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు తిరుమ‌ల : వేస‌వి సెల‌వులు ఉండ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. భ‌క్తుల‌తో కిట‌కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ఇదిలా ఉండగా విశిష్ట సేవ‌లు అందిస్తున్నారు క్షుర‌కులు. టీటీడీలో మొత్తం 1,152 మంది…

గ‌ద్ద‌ర్ ను మోసం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

నిప్పులు చెరిగిన పాశం యాద‌గిరి హైద‌రాబాద్ : తెలంగాణ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఇంటెలెక్చువ‌ల్ గా పేరు పొందిన పాశం యాద‌గిరి నిప్పులు చెరిగారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప‌లువురిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌ర్రా మీరంతా అంటూ మండిప‌డ్డారు. ఇంకెంత కాలం…

లిక్క‌ర్ స్కామ్ లో నేను సూత్ర‌ధారి కాదు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్స్ విజ‌య‌వాడ : మాజీ వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఆయ‌న మ‌రోసారి ఇదే విష‌యాన్ని ప‌దే…