స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు
అమరావతి : సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వర్క్వుట్ చేస్తున్నామని వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతో పాటు, మహిళలను…
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోనీ ఆడటం కష్టమే
చెన్నై : భారత దేశ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక క్రికెటర్ జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ. తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ఐపీఎల్ టైటిళ్లను స్వంతం చేసుకుంది. పలువురిని మార్చింది సీఎస్కే యాజమాన్యం.…
బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ భరోసా
చెన్నై : కరూర్ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK)…
ఓటర్ల హక్కులతో చెలగాటం ఆపకపోతే ఆందోళన
హైదరాబాద్ : తెలంగాణ గిగ్, ప్లాట్ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యుయు), తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్…
ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ వైద్య విజ్ఞాన పరిషత్ , ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్)…
సంజయ్ రౌత్ , ఉద్దవ్ ఠాక్రే ద్రోహులు : అథవాలే
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శివ సేన ( బాల్ ఠాక్రే ) పార్టీకి చెందిన మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లను ఏకి పారేశారు.…
ఐదుగురు గ్రూప్ -1 ఆఫీసర్లకు ఐఏఎస్ లుగా పదోన్నతి
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు IAS కేడర్కు పదోన్నతి కల్పించింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా…
దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుకు షాక్ తగిలింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ లో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు పై కేసు నమోదు చేశారు. . యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ…
ఆంధ్రప్రదేశ్లో ‘బెస్’ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి
సియోల్ (సౌత్ కొరియా): మెషిన్ విజన్, ఎడ్జ్ AI, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS)లో ప్రత్యేకత కలిగిన డెల్టా ఎక్స్ – DeltaX (దక్షిణ కొరియా) ఫౌండర్ , సీఈవో స్టీఫెన్ కిమ్, సంస్థ నాయకత్వ బృందంతో రాష్ట్ర విద్య,…
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా కన్నబాబు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం…

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం
ఆస్పత్రులలో ఆన్ లైన్ బుకింగ్ సేవలు : సీఎం విజయ్
ఆంధ్రప్రదేశ్లో ‘సర్’ ప్రక్రియ 10 రోజులు పెంపు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం భేటీ
వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్లతో రోడ్ల నిర్మాణం
























































































