వచ్చే ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేలో కీలక మార్పులు
చేయాలని యోచిస్తున్న జట్టు యాజమాన్యం చెన్నై : ఇండియన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను సాధించిన ఘనత వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరక పోయినప్పటికీ ఆశించిన మేర జట్టు రాణించక…
రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయడం లేదు
నిజమేనని క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తమ సీఎం అబద్దాలు చెబుతున్నాడని, నిజంగానే రైతులు పండించిన…
రేపే శ్రీ గోవింద రాజ స్వామి గరుడ సేవ
ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన శ్రీ గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఉత్సవాలలో భాగంగా అత్యంత వైభవంగా జరిగే…
ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవడం బాధాకరం
సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిష్క్రమించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. తమ జట్టు అన్ని…
జూన్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు
29వ తేదీన పౌర్ణమి గరుడ సేవ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. వచ్చే జూన్ నెలలో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా భక్తులకు…
టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంసన్ ..?
టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది టీమిండియా టి20 జట్టు కూర్పుపై. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో ఆడే సీరీస్ లకు సంబంధించి వన్డే తో పాటు టెస్టు జట్టును ప్రకటించింది.…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై సుప్రీంకోర్టు సీరియస్
ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎలా అని మండిపాటు న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్టీఏపై. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన 22 లక్షల మందిక పైగా నీట్…
పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందు కోసం ఆయా పరిశ్రమలు ఫోకస్ పెట్టాలన్నారు.…
కాంగ్రెస్ హైకమాండ్ ను కలిస్తే తప్పేంటి..?
ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ బెంగళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు…
ప్లే ఆఫ్స్ కు వెళ్లక పోవడం బాధగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి తాము వైదొలగడం బాధగా ఉందన్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత సెకండ్ సెషన్ లో…

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది
నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం


































































































