Author: VijayaBhaskar
-

టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం
శ్రీవారికి వెల్లువెత్తుతున్న విరాళాలు తిరుమల : కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం నిత్యం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భక్తులు తమకు తోచిన రీతిలో సామాన్యుల నుంచి బడా బాబుల దాకా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. లక్షలాది మంది హుండీలో డబ్బులతో పాటు కానుకలు కూడా సమర్పించు కుంటున్నారు. ఇదిలా ఉండగా భక్తులతో పాటు ప్రముఖ పేరు పొందిన సంస్థలు,…
-

గవర్నర్ ను కలిసిన విద్యారణ్య పీఠాధిపతి
శుక్లాను ఆశీర్వదించిన విరూపాక్ష స్వామీజీ హైదరాబాద్ : హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో చాలా సేపు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. స్వామీజీ ప్రత్యేకంగా గవర్నర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామీజీకి ఘన స్వాగతం పలికాయి గవర్నర్ కార్యాలయం వర్గాలు. ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై గవర్నర్తో చర్చించారు విద్యారణ్య భారతి…
-

మీనాక్షి కోసం రాజ్యసభ సీటు త్యాగం..?
తెలంగాణ నుంచి ఊహించని ప్రపోజల్ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. తెలంగాణ నుంచే తనపై కేసు నమోదైనట్లు ఫిర్యాదు అందడంతో ఉన్నట్టుండి ఎన్నికల అధికారి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 63 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. మూడు రాజ్యసభ సీట్లకు గాను వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉంది.…
-

షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్
నోటీస్ పంపిన క్రమశిక్షణ కమిటీ న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. తనకు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. డబ్బులు ఇచ్చేవాళ్లకు పండబెట్టే వాళ్లకు పార్టీ ముఖ్యులు అమ్ముడు పోతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు షబ్బీర్ అలీ. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ ప్రదేశ్…
-

భాషలపై పట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా
ఎంపీ మహూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా ఏళ్లు విదేశాల్లో నివసించాను, మా ఇంట్లో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతారని చెప్పారు. నేను ఎన్నికైన ప్రాంతంలో బెంగాలీ మాట్లాడతారు, బెంగాల్ అసెంబ్లీలో నేను బెంగాలీలోనే మాట్లాడేదానని అన్నారు ఎంపీ. లోక్సభలో నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పారు. మనసులోంచి…
-

జి7 సదస్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ
స్లోవేకియా లో కూడా పర్యటించనున్న పీఎం న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ 7 సదస్సుకు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్ను సందర్శించారు, అప్పుడు తమ సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచామని పేర్కొన్నారు. ఈ టూర్ సందర్బంగా ఇరు దేశాలలో ఏడు రోజుల పాటు పర్యటించనున్నారు. వివిధ…
-

జనం వైఎస్ జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. 2024 తీర్పు అధికార అహంకారానికి ఒక గుణపాఠంగా మిగిలి పోతుందన్నారు. ప్రజలు ఎన్డీయే కూటమికి కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూడా అప్పగించారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని దామినేడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా…
-

ముదిరాజులకు అన్యాయంపై ప్రశ్నించాలి
మంత్రి వాకిటి శ్రీహరికి బీసీ – ఎ గ్రూప్ కులాలు హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పై బిసీ – ఎ గ్రూపునకు చెందిన నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం పరువు తీసిన బీసీ(ఏ)లోకి ముదిరాజులు మార్పు డిమాండ్ అంశం ప్రస్తావించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాష్ట్ర యావత్తు ప్రజానీకం ప్రయోజనాల కోసం పని చేయడం ఆయన బాధ్యత…
-

అమ్మవారిని దర్శించుకున్న సీజే లీనా గిల్
శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమలను దర్శించుకున్నారు. ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర, ఏఈవో చౌదరితో పాటు ఆలయ అర్చకులు . అనంతరం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పద్మావతి అమ్మ వారి అనుగ్రహాన్ని పొందారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. ఎ. శరత్,…
-

మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ చిన్ని ఫిర్యాదు
బెజవాడలో తారా స్థాయికి చేరిన అన్నదమ్ముల వివాదం విజయవాడ : బెజవాడలో అన్నదమ్ములైన ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నానిల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం. కానీ రాజకీయ పరంగా ఈ ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో కేశినేని చిన్ని టీడీపీలో ఉండగా ఉన్నట్టుండి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











