Category: News

  • డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు

    డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు

    కీలక సూచ‌న‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాగిత ర‌హిత పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. పేపర్‌లెస్’ (కాగిత రహిత) పాలన వైపు మళ్లుతున్న తరుణంలో, మంత్రివర్గ సమావేశ అజెండా , పత్రాలను డిజిటల్ విధానంలో చూసుకునేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి…

    Continue Reading

  • కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

    కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

    ప్రభుత్వ బ‌డిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 10వ‌ తరగతిలో చేర్పించారు.క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం పార్వతీపురంలో పదో…

    Continue Reading

  • భారత్-యూకే మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు

    భారత్-యూకే మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు

    ఒక చారిత్రాత్మక మైలురాయి ఫ్రాన్స్ : భార‌త్ , యుకె దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు నెల‌కొన్నాయి. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అత్యంత కీల‌క‌మైన జి-7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఇండియా, యుకె దేశాల అధినేత‌ల మ‌ధ్య కీల‌క ఒప్పందం చోటు చేసుకుంది. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 2026 జూలై 15న అమల్లోకి రానుందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నట్లు వెల్ల‌డించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఇరు దేశాల మ‌ధ్య…

    Continue Reading

  • నీటి విద్యార్థి కుటుంబాల‌ను ఆదుకోవాలి

    నీటి విద్యార్థి కుటుంబాల‌ను ఆదుకోవాలి

    కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ : కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అభిజిత్ దీప్కే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో చోటు చేసుకున్న ప్ర‌ధాన ప‌రీక్ష‌లైన నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు లీక్ కావ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. ఇందుకు ప్ర‌ధాన బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.…

    Continue Reading

  • డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాని మోదీ భేటీ

    డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాని మోదీ భేటీ

    కీల‌క అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌లు ఫ్రాన్స్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జి 7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన‌మంత్రులు, అధ్య‌క్షుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఎవియాన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. త‌న‌ను క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు మోదీ. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత , ప్రజల మధ్య సంబంధాల రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న…

    Continue Reading

  • కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

    కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

    ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ లాక్ అప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెండ్ చేసింది స‌ర్కార్. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని ఆదేశించారు. ఈరోజు డీజీపీని…

    Continue Reading

  • ప్ర‌జ‌ల కోసం రిషికొండ ప్యాలెస్

    ప్ర‌జ‌ల కోసం రిషికొండ ప్యాలెస్

    ఏపీ మంత్రుల బృందం ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఏపీ స‌బ్ క‌మిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు బాధ్యతగా ఆలోచించారని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ మినిమం మెయింటెనెన్స్‌కే నెలకు రూ.25 లక్షలు, దాని లావిష్‌నెస్‌ను అలాగే మెయింటెన్ చేయాలంటే దాదాపు రూ.1.5 కోట్లు అవుతుందని తెలిపారు.…

    Continue Reading

  • ఏపీలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాలి

    ఏపీలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాలి

    దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఈనెల 21న యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వహించాల‌ని ఆయ‌న ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. యోగాంధ్ర నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై సచివాల‌యంలో కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొంటాన‌ని…

    Continue Reading

  • రూ 2 వేల స్కాం పూర్తిగా అబ‌ద్దం : పొన్నం ప్ర‌భాక‌ర్

    రూ 2 వేల స్కాం పూర్తిగా అబ‌ద్దం : పొన్నం ప్ర‌భాక‌ర్

    మేం చిల్ల‌ర రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోం హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి , చోక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు నేను, శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాంటి రాజకీయాలు చేస్తున్నాం అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్నాం అన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో కొన‌సాగుతూ వ‌చ్చామ‌ని తెలిపారు.…

    Continue Reading

  • మా సంస్థ‌ను ప్ర‌జా ఉద్య‌మంగా మారుస్తాం

    మా సంస్థ‌ను ప్ర‌జా ఉద్య‌మంగా మారుస్తాం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కె. అన్నామ‌లై చెన్నై : భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఇటీవ‌లే ఆ పార్టీకి రాజీనామా చేసిన కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 50 లక్షల మంది సభ్యత్వ సంఖ్యను సాధించడం , ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చడం మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఈ ఉద్యమం ఒక గొప్ప మార్పును తీసుకు వస్తుందనే నమ్మకంతోనే సభ్యులు ఇందులో చేరారని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports