సవాళ్లను స్వీకరిస్తేనే సక్సెస్ సాధించగలం
అమరావతి : సవాళ్లను స్వీకరిస్తేనే సక్సెస్ సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయండి
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచరణ కమిటీ ( హచెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థలాలు లేక ఎన్నో ఏళ్లుగా…
విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా పడింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో…
నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు
హైదరాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదన్నారు. తనపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…
నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తాం
హైదరాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. కేవలం గత కొంత కాలం నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా, నిబద్దతతో పని చేసిన పార్టీకి…
గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలి
హైదరాబాద్ : డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్–2026 గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఈ…
ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలి
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల…
వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ప్రాధాన్యత
చెన్నై : తమిళనాడు సర్కార్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇవాళ జోసెఫ్…
రైతులకు రూ. 300 కోట్ల వార్షిక బకాయిల చెల్లింపు
అమరావతి : ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారన్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…
అత్యవసర సేవల కోసం ‘డయల్ 112’
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు పొందేందుకు గాను నూతనంగా డయల్ 112 అత్యవసర సేవను ప్రారంభించింది. బుధవారం దీనిని స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర…
















