ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ వైద్య విజ్ఞాన ప‌రిష‌త్ , ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్)…

సంజ‌య్ రౌత్ , ఉద్ద‌వ్ ఠాక్రే ద్రోహులు : అథ‌వాలే

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ‌వాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శివ సేన ( బాల్ ఠాక్రే ) పార్టీకి చెందిన మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ ల‌ను ఏకి పారేశారు.…

ఐదుగురు గ్రూప్ -1 ఆఫీస‌ర్ల‌కు ఐఏఎస్ లుగా ప‌దోన్న‌తి

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు సీఎస్ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేశారు. శుక్ర‌వారం ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు IAS కేడర్‌కు పదోన్నతి క‌ల్పించింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా…

ఆంధ్రప్రదేశ్‌లో ‘బెస్’ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి

సియోల్ (సౌత్ కొరియా): మెషిన్ విజన్, ఎడ్జ్ AI, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS)లో ప్రత్యేకత కలిగిన డెల్టా ఎక్స్ – DeltaX (దక్షిణ కొరియా) ఫౌండర్ , సీఈవో స్టీఫెన్ కిమ్, సంస్థ నాయకత్వ బృందంతో రాష్ట్ర విద్య,…

కుల‌, మ‌తాల పేరుతో కుట్ర‌లు స‌హించం : మాధ‌వ్

అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. యూట్యూబ‌ర్ ప్ర‌శ్న రావ‌ణ్ వంటి వారిని కొంతమంది ప్యాకేజీ…

బండి భ‌గ‌రీథ్ కు బెయిల్ మంజూరు..?

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఇప్ప‌టికే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆపై త‌న‌ను అరెస్ట్ చేశారు. కానీ ఏమైందో…

తెలంగాణ జెన్కోలో ఇంఛార్జ్ ప్ర‌మోష‌న్లు

హైదరాబాద్ : తెలంగాణ జెన్‌కో అకౌంట్స్ వింగ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌చార్జ్ ప్రమోషన్లకు ఇటీవల ఆమోదం లభించింది. ఈ మేర‌కు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయ‌డంతో అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం…

2027 నాటికి 72,70,605 పాసు పుస్త‌కాలు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నాం అన్నారు. 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70.,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ…

బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల నుంచి రూ. 1400 కోట్లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న తండ్రి ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండి ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో వచ్చాయని…

విజయవాడలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు

విజ‌య‌వాడ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విజ‌య‌వాడ‌లో మెరుపు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ…