Category: News
-

ఓట్ల చోరీ చేయడం వల్లే ఎన్డీయే గెలిచింది
సంచలన వ్యాఖ్యలు చేసిన పరకాల ప్రభాకర్ హైదరాబాద్ : ఏపీకి చెందిన ప్రముఖ మేధావి, రాజకీయ అనలిస్ట్ , రచయిత పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలంగా మోదీ సర్కార్ ను , అది చేస్తున్న అప్రజాస్వామిక పనుల గురించి ఏకరువు పెడుతూ వస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఆపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా సమావేశాలు, వరుస సెమినార్లతో…
-

ఏవీఎన్ లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ అద్భుతం
ప్రైవేట్ స్కూల్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ : ఆయన బాధ్యత కలిగిన సీఎం . ఓ వైపు ప్రభుత్వ స్కూల్స్ గురించి పట్టించు కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మౌలిక వసతుల సదుపాయాలు లేక నానా తంటాలు పడుతున్నాయి. ఈ తరుణంలో సీఎంతో పాటు కీలకమైన విద్యా శాఖను కూడా చూస్తున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన ఏకంగా హైదరాబాద్ లో భారీ ఖర్చుతో నిర్మించిన ప్రైవేట్ స్కూల్ ను ప్రారంభించారు. ఆపై అద్భుతంగా…
-

జాతీయ రహదారుల అభివృద్దికి నిధులు ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఉమా శంకర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా NH-42 లో ముదిగుబ్బ…
-

కేరళను విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి లేదు
నిప్పులు చెరిగిన సీఎం పినరయ్ విజయన్ కేరళ : తనతో పాటు కేరళ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్. ఇటీవల కేరళ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టి పారేశారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే వ్యక్తి, కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మా సుస్థిర,…
-

నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్ 69 మందిపై వేటు
ఏపీఎస్పీడీసీఎల్ లో నకిలీ ధ్రువపత్రాల బాగోతం అమరావతి : ఏపీఎస్పీడీసీఎల్ లో నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్ పొందిన వారిపై వేటు వేయడం కలకలం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ ధ్రువపత్రాలతో యధేశ్చగా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందారు. ఆపై విధులు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా కొలువు తీరిన తర్వాత ఈ మొత్తం బాగోతంపై సీరియస్ అయ్యారు. ఆ మేరకు విచారణకు ఆదేశించారు. దీంతో సుదీర్ఘ విచారణలో నకిలీ ధ్రువపత్రాలతో 69 మంది షిఫ్ట్ ఆపరేటర్…
-

వస్త్ర పరిశ్రమకు తెలంగాణ సర్కార్ చేయూత
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రడ్డి హైదరాబాద్ : వస్త్ర పరిశ్రమ రంగానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇతోధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, త్వరితగతిన అనుమతులు, భూమి, విద్యుత్, నీటి విషయంలో మద్దతు అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతే కాకుండా 2047 నాటికి రాష్ట్రాన్ని దక్షిణాసియా వస్త్ర రాజధానిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్…
-

నా వల్లే హైదరాబాద్ డెవలప్ అయ్యింది
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను చేసిన కృషి వల్లనే అభివృద్ది చెందిందని అన్నారు. నాలెడ్జి ఎకానమీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు వేసిన పునాదుల వల్ల మోస్ట్ లివబుల్ సిటిగా అది మారిందన్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో నిర్మాణం ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కూడా శంకుస్థాపన చేశారని అన్నారు. దేశంలో ఉండే పవిత్ర మైన దేవాలయాలు, ప్రార్ధనాలయాల నుంచి…
-

కూటమి రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం
రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది కాదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక పోవడంతో ఎందరో వైసీపీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు. మరెందరో చేసిన అప్పులు తీర్చడానికి కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన…
-

కొండాపూర్ పబ్ దాడిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్
మొత్తం 64 మందికి పరీక్షలు నిర్వహించిన పోలీసులు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. నగరంలోని కొండాపూర్ పబ్ లో రాత్రి పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మొత్తం 64 మందికి పరీక్షలు చేపట్టారు. ఇందులో ఎనిమిది మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు డ్రగ్స్ పరీక్షల్లో తేలింది. పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు కృషి చేసే ‘ఎలైట్ యాక్షన్ గ్రూప్ మూకుమ్మడి దాడికి పాల్పడింది. ఆ పబ్లో ‘బ్లాక్ కాఫీ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని…
-

ధరణి సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వాటినన్నింటిని సరి చేసి , పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి లో కీలక మార్పులు చేశామన్నారు. ధరణి పోర్టల్ సాదా బైనామాకు సంబంధించిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











