రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నియోజకవర్గమంతా మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని, తిరుమల తర్వాత అత్యధిక…
జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు
శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం…
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. 1500 కోట్లు
అమరావతి : ఏపీలో గోదావరి పుష్కరాల పనుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 1500 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. రాజమహేంద్రవరం ఇవాళ పర్యటించారు. మున్సిపల్…
9న నెట్ ఫ్లిక్స్ లో రామ్ చరణ్ పెద్ది స్ట్రీమింగ్
ముంబై : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు రామ్ చరణ్ , జాహ్నవి కపూర్, జగపతి బాబు, శివ రాజ్ కుమార్. ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన లభించింది. ఆశించిన దానికంటే…
కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించాలి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ జగిత్యాల ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. సరైన మౌలిక సదుపాయాల కల్పన కోసం…
అనితా రాధాకృష్ణన్ అరెస్ట్ సబబే : మాణిక్కం ఠాగూర్
చెన్నై | మాజీ మంత్రి, డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాణిక్యం ఠాగూర్ . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. “రాజకీయ నాయకత్వంపై విమర్శలు చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు కొంత హుందాతనం…
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఎన్నికలు ఎప్పుడు..?
హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి (టీఎఫ్ పీసీ ) ఎన్నికల కోసం. విశ్వసనీయ వర్గాల మేరకు వచ్చే సెప్టెంబర్ నెలలో జరగనున్నట్టు టాక్. మండలి సర్వసభ్య సమావేశం తర్వాత ఈ ఎన్నికలు…
12 ఏళ్ల మోదీ పాలనా కాలంలో ఉద్యోగాలు ఎక్కడ..?
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇంకా కొన్ని రోజుల పాటుగా కొనసాగుతూ వస్తూనే ఉంది. వివిధ పార్టీలకు…
కొణిజేటి రోశయ్య జీవితం స్పూర్తిదాయకం : జగన్
తాడేపల్లిగూడెం : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య జయంతి జూలై 4. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి…
ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంటలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































