ఏపీకి తలమానికంగా కుప్పంను మారుస్తాం : సీఎం
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కుప్పం శాసన సభ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ ప్రాయంగా, రాష్ట్రానికి తలమానికంగా నిలిపేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. దేశం…
ఏపీలో 12 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు
చిత్తూరు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం పీ4 కార్యక్రమంపై సమాజంలో…
అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ అరుదైన రికార్డ్
హైదరాబాద్ : బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ సంచలనంగా మారాడు. తను అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న…
మత్స్యకారుల కోసం గాలిస్తున్నాం : రాం ప్రసాద్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. బాధిత…
ఆధ్యాత్మిక వైభవం భక్తులకు దివ్య దర్శన భాగ్యం
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి వార్షిక అవతారోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఆదివారం నుంచి. ఈ ఉత్సవాలు ఈనెల 7వ తేదీ వరకు కొనసాగుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున…
బండ్ల గణేశ్ రుణ ఎగవేత హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : ఆయన సినీ నిర్మాత, ఆపై వ్యాపారవేత్త. అంతకు మించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తన కోసం ఏమైనా చేస్తానంటాడు. ఆ మధ్యన తెలంగాణలో ఉంటూ ఏపీలో సర్కార్…
ఏపీ టూరిజం హబ్ గా కుప్పం : చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీలో టూరిజానికి కేంద్రంగా కుప్పంను తయారు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 61 సంవత్సరాల…
చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్న పాశం యాదగిరి
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని అన్నారు. ఇక్కడ పోలీసు శాఖ అనేది ఒకటి ఉందా అని ప్రశ్నించారు. ఏపీకి చెందిన పోలీసులు…
ప్రశ్నించడాన్ని ఎవరూ చంపలేరు : రావణ్
అమరావతి : ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యానికి మూలం, ముఖ్యం కూడా. ప్రభుత్వాన్ని ప్రత్యేకించి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున గొంతు వినిపిస్తూ వస్తున్నారు యూట్యూబర్ రావణ్. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఏకి పారేస్తూ…
గుడివాడ అమర్నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే
అమరావతి : రాష్ట్రంలో మహిళలు తల దించుకునేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనిత పై , ఒక దళిత మహిళపై చేసిన మేకప్…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































