శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝలక్
4 ఓవర్లు 39 రన్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌలర్ ధర్మశాల : ఐపీఎల్ 19 సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ కుర్రాడు…
వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
స్పష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేరళలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి సీఎంగా వీడీ సతీశన్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు ఖర్గే. దీంతో నిన్నటి దాకా సీఎం రేసులో ఉన్న…
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
ఇక నుంచి రాయలసీమ రక్షణ సీమ అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం…
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా.…
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో మాట్లాడారు. భాదితులు…
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
కీలక రంగాలలో సహకారం పై చర్చలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీలక రంగాలలో సహకారంపై చర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత, లాజిస్టిక్స్, హరిత…
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కంటిన్యూ ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జట్టును ప్రకటించే పనిలో పడింది. ఇప్పటికే ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. తన సారథ్యంలో భారత జట్టు…
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు అమరావతి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావును అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 25 కిమ్స్…
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు తక్షణమే యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో సైబర్ ఫ్రాడ్ , సెక్యూరిటీపై…
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నష్ట పోకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సానుకూలంగా వ్యవహరించిందని వెల్లడించారు రాష్ట్ర…

యూట్యూబ్లో షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’ పాట
క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సరికొత్త రికార్డు
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది


































































































