రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం

అమ‌రావ‌తి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి…

తిరుమ‌ల‌లో 450 దేశీయ గోవులకు ఆరోగ్య పరీక్షలు

తిరుమ‌ల : గో సంరక్షణశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం…

2027లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎస్పీదే రాజ్యం : ప్రియా స‌రోజ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాది పార్టీకి చెందిన రింకూ సింగ్ కు భార్య అయిన ప్రియా స‌రోజ్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె 26 ఏళ్ల వయసులో మచ్లీషహర్ లోక్‌సభ స్థానాన్ని 35,850 ఓట్ల మెజారిటీతో గెలుచుకుని…

సీఎం సువేందుని ప్రశంసించిన సాయోని ఘోష్

కోల్ క‌తా : మాజీ ముఖ్య‌మంత్రి , టీఎంసీ పార్టీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి రోజు రోజుకు షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. మొన్న‌టికి మొన్న అదే పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా సీఎం సువేందు అధికారి…

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘బాసింగ బ‌లాలు’

హైద‌రాబాద్ : తెలంగాణ అంటేనే సుసంప‌న్న‌మైన చారిత్రిక , పోరాట స్పూర్తి క‌లిగిన ప్రాంతం. ఇక్క‌డ పోరాటాలే కాదు అద్భుత‌మైన సంస్కృతికి ద‌ర్పణంగా నిలుస్తూ వ‌చ్చింది. ప్ర‌త్యేకించి చెప్పాల్సి వ‌స్తే జాన‌ప‌దాలు. ఒక‌ప్పుడు తెలంగాణ అంటేనే ప‌డ‌ని వారంతా ఇప్పుడు ఇక్క‌డి…

దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా శ్రీసిటీ

శ్రీసిటీ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా నిలుస్తోందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్,…

రూ.335 కోట్ల ఖర్చుతో తొర్రూరు రోడ్డు విస్తరణ పనులు

హైదరాబాద్ : దాదాపు రూ.338 కోట్లతో వ్యయంతో ఎల్బీనగర్–ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లైన్ల రహదారుల నిర్మాణ పనులకు…

పోలవరం ప్రాజెక్టులో డీ వాటరింగ్ ప్రారంభం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాల‌ని కృత నిశ్చ‌యంతో ఉంది. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌లుమార్లు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోదీని క‌లిశారు.…

చికెన్ ప్రియుల‌కు ధ‌ర‌లు బిగ్ షాక్

హైద‌రాబాద్ : గత వారం రోజులుగా చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తమ సాధారణ కొనుగోళ్లను కొనసాగించడం కష్టంగా మారింది. కేవలం 10 రోజుల క్రితం కిలోకు రూ. 240గా ఉన్న చర్మం లేని…

నా క‌ల మిస్ యూనివర్స్ 2026 : ఫసిహా నౌమాన్

‘మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026’ కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్‌కు చెందిన ఫసిహా నౌమాన్ ఇప్పుడు ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ , ఎంబీఏ పట్టభద్రురాలైన ఫసిహా, ఈ నెల చివరలో జాతీయ వేదికపై తన…